2:49 PM | Posted by mla mana
కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏ.కే.ఆంటోనీ కార్యాలయంలో గూఢచర్యం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 16న ఆంటోనీ ఆఫీస్ కార్యాలయంలో ఇది జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపమని ఇంటెలిజెన్స్ బ్యూరోనూ రక్షణ శాఖ ఆదేశించింది. మంత్రిత్వశాఖకు చెందిన టెలిఫోన్ లైన్స్ ను గమనిస్తూ ఉండే ఇద్దరు ఆర్మీ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి, అధికారులకు సమాచారం అందించారు. అయితే.. మంత్రిత్వశాఖ అధికారులు మాత్రం తమ టెలిఫోన్ లైన్స్ ను చెక్ చేయడానికి అంగీకరించలేదని తెలుస్తోంది. నిరుడు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయంలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

Posted by mla mana
on 2:49 PM. Filed under
ak antony,
news,
spy,
top
.
You can follow any responses to this entry through the
RSS 2.0.
Feel free to leave a response